
మైనార్టీ వర్గాల అభ్యున్నతిపై చర్చించాలి
రాయచోటి, న్యూస్ వెలుగు; రాయచోటి నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల అభ్యున్నతిపై చర్చించేందుకు..రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ తో విజయవాడలో సమావేశమయ్యారు.
నియోజక వర్గంలో మైనార్టీలు ఎదుర్కుంటున్న పలు సమస్యలను వారు చర్చించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM