అమరావతి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : అమర్నాథ్ రెడ్డి

అమరావతి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : అమర్నాథ్ రెడ్డి

అమరావతి న్యూస్ వెలుగు : రాజధాని అమరావతి పునఃప్రారంభ పనుల శంకుస్థాపన సభకు ప్రధాని నరేంద్ర మోడీ   మే 2 న వస్తున్న సందర్భంగా విజయవంతం చేయుటకు రాజధాని ప్రాంతమైన గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కలిసి  సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆదిశగా పనులు వేగవంతం అవుతాయని శభావం వ్యక్తం చేసారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS