వైసిపి నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

వైసిపి నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల వైసిపి నాయకులు బకాడి సోమిరెడ్డి అనారోగ్యంతో ఓపిడిలో చికిత్స పొందుతుండడంతో విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి బళ్ళారికి వెళ్లి ఆయనను పరామర్శించి వైద్య చికిత్స కోసం రూ.20,000వేలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దొడ్డ బసప్ప,రామాంజిని తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!