గవర్నర్ల సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి

గవర్నర్ల సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి

Delhi  (ఢిల్లీ) : రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరుగుతున్న తొలి గవర్నర్ల సమావేశం కావడం విశేషం,  ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరైనట్లు తెలిపారు . ఈ సదస్సుకు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ మన్సుఖ్ మాండవ్య సహా పలువురు కేంద్రమంత్రులు హాజరు కాగా నూతనంగా తీసుకొచ్చిన న్యాయ చట్టాలపై చర్చినట్లు వెల్లడించారు. ఇలా ఎనేక అంశాలపై రెండు రోజులపాటు పలు అంశాలపై చారచినున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!