ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2024ను ప్రదానం చేశారు.నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో స్థాపించింది. నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు.

నైటింగేల్ అవార్డ్స్ ను అందించిన రాష్ట్రపతి
Was this helpful?
Thanks for your feedback!