
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రారంభోత్సవానికి తరలిన జొన్నగిరి వాల్మీకులు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లి దగ్గర వాల్మీకి మహర్షి విగ్రహం ప్రారంభోత్సవానికి తరలివెళ్లిన జొన్నగిరి వాల్మీకులు వైఎస్ఆర్సిపి నాయకులు గుంత రఘు, టిడిపి నాయకులు ఫోటో కృష్ణ, గోవిందరాజులు, తదితరులు తరలివెళ్లరు.

Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu