మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 25.63 టీఎంసీలు

మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 25.63 టీఎంసీలు

రాజన్న సిరిసిల్ల, న్యూస్ వెలుగు ; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గల మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 25.63 టీఎంసీలకు చేరినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 14,830 క్యూసెక్కులు చేరుతుండగా, అన్నపూర్ణ రిజర్వాయర్ కు 6400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!