
మూడువందల మంది ఆచూకే లేదు..!
Kerala (కేరళ ) :కేరళలోని వయనాడ్లో జరిగిన ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ADGP అజిత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో మూడువందలకు పైగా ఆచూకే లేదని వెల్లడించారు. 40 బృందాలతో మృతదేహాలను వెలికితీసే కార్యక్రమం ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు రంగంలోకి జాగిలాలను దించమన్నారు.
Was this helpful?
Thanks for your feedback!