మూడువందల మంది ఆచూకే లేదు..!

మూడువందల మంది ఆచూకే లేదు..!

Kerala (కేరళ ) :కేరళలోని వయనాడ్‌లో జరిగిన ఘటనపై  సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ADGP అజిత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో  మూడువందలకు పైగా ఆచూకే లేదని వెల్లడించారు. 40 బృందాలతో మృతదేహాలను వెలికితీసే కార్యక్రమం ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  మృతదేహాలను గుర్తించేందుకు రంగంలోకి జాగిలాలను దించమన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS