
నేడు కార్తీకదీపం దీపోత్సవం
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయం నేడు కార్తీక మాస శనివారం సందర్భంగా సాయంత్రం:-6:30 నిమిషాలకు కార్తీకదీపం దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆలయ సేవా సమితి సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్తిక దీపోత్సవం వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!