
ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయ లలిత ఆధ్వర్యంలో ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ పనుల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి చక్రవర్తి,ఎంపిపి తనయుడు ఈసా,ఆయా గ్రామాల ఉపసర్పంచులు,వార్డు సభ్యులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda