ఆశ్రమ పాఠశాల వసతి గృహంపై  ఆకస్మిక తనిఖీ

ఆశ్రమ పాఠశాల వసతి గృహంపై ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల,న్యూస్ వెలుగు; మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలోని ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని కలెక్టర్  కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు, విద్యార్థులు నిద్రించే గదులు, వంటశాల, రిజిస్టర్ లను పరిశీలించి విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!