
సీఎం తో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మర్యాపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్టంలోని తాజా పరిణామాలు..రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం పైనా చర్చించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!

