
అమ్మ వారిని కేంద్ర ఆయుష్(ఆరోగ్య) శాఖ సహాయ మంత్రి జాదవ్ ప్రతాప్ రావు
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోశ్రీ అమ్మవారి దర్శనార్థం మంగళవారం కేంద్ర ఆయుష్(ఆరోగ్య) శాఖ సహాయ మంత్రి జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్.రామరావు.. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేసి ఆలయ వివరములు తెలిపిన ఆలయ ఈవో..
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist