
జిల్లా కలెక్టర్ ని కలసిన వైకుంఠం శివప్రసాద్, జ్యోతి
హొళగుంద, న్యూస్ వెలుగు; కర్నూల్ నందు కలెక్టర్ కార్యాలయంలో కర్నూల్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చని అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ వైకుంఠం శివ ప్రసాద్ &టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతి ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో మా ఆలూరు నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలిపే క్రమంలో తమవంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda