
కల్లా వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
న్యూస్ వెలుగు, కర్నూల్; ఆదివారం  కల్లా నాగవేణి రెడ్డి ఆధ్వర్యంలో అశోక్ నగర్ పార్కులో ఏర్పాటుచేసిన వాలీబాల్ టోర్నమెంట్ 
 ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్ లో ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పకుండా అలవాటు ఉండాలని ఆయన మాట్లాడారు. టోర్నమెంట్ నిర్వహకులు అశోక్ నగర్ చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకులు శ్రీకాంత్ రాజు తిమ్మప్ప భాస్కరు మిత్రబృందం మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ అధ్యక్షులు నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్ లో ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పకుండా అలవాటు ఉండాలని ఆయన మాట్లాడారు. టోర్నమెంట్ నిర్వహకులు అశోక్ నగర్ చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకులు శ్రీకాంత్ రాజు తిమ్మప్ప భాస్కరు మిత్రబృందం మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ అధ్యక్షులు నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar