
ఎన్ని అప్పులున్న సంక్షేమ పథకాలు అందిస్తాం :పెమ్మసాని చంద్రశేఖర్
న్యూస్ వెలుగు అమరావతి :
 రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని అప్పులున్న , ఎన్ని సమస్యలు ప్రజలకు సంక్షమే పథకాలు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు . ప్రతి నెల ఒకటో తేదీన  పెన్షన్ ,  నేడు తల్లికి వందనం వంటి అనేక పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు.
 రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని అప్పులున్న , ఎన్ని సమస్యలు ప్రజలకు సంక్షమే పథకాలు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు . ప్రతి నెల ఒకటో తేదీన  పెన్షన్ ,  నేడు తల్లికి వందనం వంటి అనేక పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM