మేము అండగా ఉంటాం : ప్రధాని మోడి

మేము అండగా ఉంటాం : ప్రధాని మోడి


కేరళ : వయనాడ్‌ ఘటనలో ని  పునరావస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు  ప్రభుత్వం అండగా ఉంటుందని  దేశ ప్రధాని నరేంద్రమోడి  వారికి బరోస కల్పించారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులు ఇటీవల వయనాడ్‌లో  పర్యటించిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!