
మహిళ దినోత్సవ సందర్భంగా మహిళ ఉద్యోగుల సందడి
కర్నూలు, న్యూస్ వెలుగు; మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు కర్నూలులో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ రంజీత్ బాష మహిళా ఉద్యోగులందరికీ రెండు రోజులు సెలవు ప్రకటించారు. దీంతో మనవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆటల పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సరదాగా గడిపేందుకు అవకాశం కల్పించిన కలెక్టర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!