
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం 2025 క్యాలెండర్ల ఆవిష్కరణ
న్యూస్ వెలుగు, కర్నూల్; వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం కర్నూలు జిల్లా సంబంధించి నూతన క్యాలెండర్లను కర్నూలు జిల్లా ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి ‘ చేతుల మీదుగా ఆవిష్కరించారు,కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్’ విద్యార్థి భాగం జిల్లా ‘ఉపాధ్యక్షులు మణి రెడ్డి’ ఆధ్వర్యంలో 2025 సంవత్సర నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ షరీఫ్ మరియు బీసీ విభాగ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, కిషన్, సలీమ్, భాష, లాజర్, కంటు, పరశురామ్, వనేష్ శ్రీకాంత్, ఆనంద రెడ్డి, తిమ్మప్ప, బండి మెట్ట మధు మరియు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఎస్వీ యూత్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar