అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అమరావతి : ఆదాయ ఆర్జన ప్రభుత్వ శాఖలపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు  కొండపల్లి శ్రీనివాస్,  టి జీ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS