
నేటినినుంచే ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ…
ఎడ్యుకేషన్ అలర్ట్ న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ఇరుజనీరంగ్, అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. ఏపీఈపీసెట్-2025కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని జీఎన్డీయూ కాకినాడ ఉప కులపతి, ఏపీఈఏపీసెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో 46, హైదరాబాద్లో 2… మొత్తం 48 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకోసం https://eapcet-sche.aptonline.in/EAPCET/ లింక్ క్లిక్ చేయగలరు.
Was this helpful?
Thanks for your feedback!