
తీపికబురు అందించిన కేంద్రం
ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) పథకాన్ని ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది దింతో దేశంలోని సుమారు 4.5 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తుంది మరియు దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలు లభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది . అర్హులైన అందరికి ప్రత్యేకమైన కార్డును అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వారి ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకానికి దరఖా

3,437 కోట్ల రూపాయల వ్యయంతో AB PMJAY కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Was this helpful?
Thanks for your feedback!