
భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం పేరు పెడతాం ..! కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఢిల్లీ : 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుందని, దీనిని భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్గా పిలుస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 
  
 
 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, బయోటెక్నాలజీ విభాగం మధ్య న్యూఢిల్లీలో జరిగిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, బయోటెక్నాలజీ విభాగం మధ్య న్యూఢిల్లీలో జరిగిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM