
మళ్ళీ ప్రారంభమైన యాత్ర
జమ్ము కాశ్మీర్ : ఉత్తరాఖండ్లో, భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన కేదార్నాథ్కు వెళ్లే ట్రెక్ మార్గం మరమ్మతులు పునరుద్దరించినట్లు ప్రభుత్వం తెలిపింది . 15 రోజుల తర్వాత యాత్రికులకు తిరిగి యాత్రికులను అనుమతి ఇచ్చింది. గతంలో కొండచరియలు విరిగిపడటంతో 29 పాయింట్ల వద్ద అడ్డుకున్న 19 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసి యాత్రను తిరిగి ప్రారంభించారు. 260 మంది కార్మికుల బృందం కేవలం 15 రోజుల్లో మరమ్మత్తు పనులు చేసినట్లు ఆయా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. యాత్రికులు కేదార్నాథ్ ధామ్కు తిరిగి వెళ్లేందుకు సుగుమం అయినట్లు అధికారిక ప్రకటన వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!