వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

 వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ; విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ మొత్తం వరదల్లో చిక్కుకుంది. ఇందులో వరద బాధితులకు ఎవరు వంతు  సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు యునైటెడ్ పాస్టర్స్ ట్రస్టు ఆధ్వర్యంలో కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో 50 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆంగ్లికన్ చర్చ్ బిషప్ సంతోష్ విజయ్ కుమార్, బిషప్ దేవదానము  స్థానిక పాస్టర్ విజయభాస్కర్ సిఎస్ఐ గురువు  రెవ. నీకోదేము గారు,  స్థానిక సర్పంచి రామకోటి మాట్లాడుతూ. ఈ వరద ప్రదేశాలలో ప్రకటించి వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ఆ దేవుని చిత్తం ఆ దేవుని ఆశీస్సుల ద్వారా విజయవాడ మొత్తం వరద నుంచి బయటపడాలని దేవుని ప్రార్థించినట్టు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!