
వరద బాధితులకు ఆర్ధిక సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత
అమరావతి : వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ. 1 కోటి విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కు నేడు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు. ఇతర కార్పొరేటు సంస్థలు కూడా వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని . స్వచ్ఛంద సేవాసంస్థలు , కార్పొరేటు సంస్థలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మానవ దృక్పధంతో సహాయం అందించాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!