సిఐఐ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని మోడి
Delhi (ఢిల్లీ ) : న్యూఢిల్లీలో ‘జర్నీ టువర్డ్స్ విక్షిత్ భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకు దేశ ప్రధాని నరేంద్రమోడి ” ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్” ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు PMO కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ సదస్సును భారత పరిశ్రమల సమాఖ్య (CII) నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దేశంలో భవిష్యత్తు రూపురేకలను మార్చేందుకు ఇది ప్ర
ధాన వేదికని ప్రధనాయి తెలిపారు. దేశ, విదేశాలలో ఉన్న వివిధ CII కేంద్రాల నుండి కనెక్ట్ అవుతారని PMO అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!