
సొంత రాష్ట్రం చేరుకున్న రాష్ట్రపతి
ఒడిశా; పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో రేపు జరిగే ఇండియన్ నేవీ డే సహా పలు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు రాష్ట్రపతి తన సొంత రాష్ట్రం ఒడిశాకు చేరుకున్నారు. రాష్ట్రపతికి ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వాగతం పలికారు.
Author
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM