సౌదీకి  బయలుదేరిన ప్రధాని

సౌదీకి బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ న్యూస్ వెలుగు : ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  రెండు రోజుల పర్యటన కోసం సౌదీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని హోదాలో ఆ దేశ పర్యటన ఇది మూడవసారి. సౌదీ అరేబియాతో గల సుదీర్ఘ చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో అమూల్యమైనదిగా పరగణిస్తోందని ఆయన ఈ సందర్భంగా  పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS