
సౌదీకి బయలుదేరిన ప్రధాని
ఢిల్లీ న్యూస్ వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని హోదాలో ఆ దేశ పర్యటన ఇది మూడవసారి. సౌదీ అరేబియాతో గల సుదీర్ఘ చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో అమూల్యమైనదిగా పరగణిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!