హామీ ఇచ్చిన మంత్రి ఫరుఖ్

హామీ ఇచ్చిన మంత్రి ఫరుఖ్

NANDYALA: రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి NMD ఫరూఖ్ ఆధ్వర్యంలోనంద్యాలలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఇంటి స్థలాల మంజూరు, పెన్షన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అర్జీల రూపంలో అందించగా… త్వరితగతిన వాటిని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!