
రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలి
మంచిర్యాల ; మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ సమీపంలో 360 కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి భూమి పూజ చేశారు. రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!