
మోదీపై విశ్వాసం మరోసారి రుజువైంది : పవన్ కళ్యాణ్
Delhi : దిల్లీ శాసనసభ ఎన్నికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో దిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు.
Author
Was this helpful?
Thanks for your feedback!