కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్యస్నానం

కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్యస్నానం

ప్రయోగ రాజ్ :  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ప్రయాగ్జ్లోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు త్రివేణి సంగమం ప్రాంతంలో రాష్ట్రపతి పడవలో పర్యటించారు. కుంభమేళాలో రాష్ట్రపతితో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కాగా, ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!