
రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి
హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నిజాముద్దీన్ ఎండియు ఆపరేటర్
 సమావేశం నిర్వహించారు.సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ కార్డుదారులకు గ్రామంలో రేషన్ బియ్యం,నిత్యవసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.మరియు బియ్యం తూకం తక్కువ చేయకుండా రేషన్ కార్డు ఎంతమంది ఉంటే అంతమందికి సరిగా అందించాలని తెలియజేశారు.
 సమావేశం నిర్వహించారు.సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ కార్డుదారులకు గ్రామంలో రేషన్ బియ్యం,నిత్యవసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.మరియు బియ్యం తూకం తక్కువ చేయకుండా రేషన్ కార్డు ఎంతమంది ఉంటే అంతమందికి సరిగా అందించాలని తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda