బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు పరిశీలన

బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు పరిశీలన

హొళగుంద, న్యూస్ వెలుగు; మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నందు బీసీ కార్పొరేషన్ కు సంబంధించి లబ్ధిదారులను ఇంటర్వ్యూ చేయడం జరిగినది అందులో సోమవారం భాగంగా 423 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న గా 250 మంది లబ్ధిదారులు ఇంటర్వ్యూకు హాజరు కావడం జరిగినది సదరు ఇంటర్వ్యూకు ఏపీజీబీ హేబ్బటం బ్యాంక్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్,  ఎంపీడీవో విజయ లలిత యు ఆర్ పి డి చక్రవర్తి పంచాయతీ సెక్రెటరీ నాగరాజా ఉమామహేశ్వరి రంగస్వామి రాజ్ కుమార్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ దరఖాస్తు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!