
శ్రీ కనకదుర్గమ్మని దర్శించుకున్న మంత్రివర్యులు పి. నారాయణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని  దుర్గమ్మసన్నిధిలో హడ్కో అధికార బృందం ఇంద్రకీలాద్రిపై కొలువైన
 శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ మంత్రివర్యులు పి. నారాయణ,హడ్కో అధికార బృందం బృందం ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
 శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ మంత్రివర్యులు పి. నారాయణ,హడ్కో అధికార బృందం బృందం ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
సంజయ్ కుళశ్రేస్తా,యం. నాగరాజ్, డాలజీత్ సింగ్ ఖత్రి, 
బి.యస్. ఎ మూర్తి, యస్. యం. శ్రీనివాస్ టీ. సుబ్బారావు 
మంత్రి నారాయణ తో పాటు ఇంద్రకీలాద్రి చేరుకున్న పై ప్రభుత్వ అధికారులను ఆలయ సంప్రదాయం ప్రకారం పండితులు, అధికారులు స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఏర్పాటు చేసి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM