
50 లక్షల చెక్కును మంత్రికి అందించిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులు
అమరావతి న్యూస్ వెలుగు : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసినట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో కంపెనీ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ చెక్ అందించినట్లు వెల్లడించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు విరాళం అందజేసినట్లు పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!