FlatNews Buy Now
వ్యాపార రంగాల్లో రాణించాలి : మారిటైం బోర్డు చైర్మన్ 

వ్యాపార రంగాల్లో రాణించాలి : మారిటైం బోర్డు చైర్మన్ 

ప్రకాశం,( న్యూస్ వెలుగు): ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని టీ స్టాల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. యువత వ్యాపార రంగాలలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!