రేపే పెన్షన్ పంపిణీ :మంత్రి  కొండపల్లి శ్రీనివాస్

రేపే పెన్షన్ పంపిణీ :మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి : సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఈ నెల 31నే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణి చేయనుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎవరైనా 31వ తేదిన పెన్షన్ తీసుకోని వారు ఉంటే వారికి 2వ తేదిన కూడా పెన్షన్ అందిస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS