
హుండి డబ్బులు మాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి
ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మానూరు శ్రీనివాసులు
హోళగుంద, న్యూస్,వెలుగు: రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయం హుండి డబ్బులు ఆలయ కమిటీ చైర్మన్  కమిటీ సభ్యులకు తెలియకుండా మాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మానూరు శ్రీనివాసులు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జిల్లా ఎస్పీని కోరారు.ముందుగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist