శ్రీశైల భ్రమరాంభికను దర్శించుకున్న ముఖ్యమంత్రి

శ్రీశైల భ్రమరాంభికను దర్శించుకున్న ముఖ్యమంత్రి

విజయవాడ నుంచి “సీ ప్లేన్”లో ప్రయాణించి శ్రీశైలంలో ల్యాండ్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాతాళ గంగ నుంచి రోప్ వే లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని  దర్శనం చేసుకున్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం చంద్రబాబుతో పటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ఉన్నట్ల అధికారులు పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి దర్శనం అనంతరం వేదపండితులు అసిర్వచనం చేసినట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!