
విద్యార్దులతో కలిసి భోజనం చేసిన సిఎం
అమరావతి : ఏపీ వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించారు . బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. 
 విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును వారికీ వివరించారు.
విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును వారికీ వివరించారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM