
కోసిగి సర్కిల్ కార్యాలయ వార్షీక తనిఖీ
నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
జి.బిందు మాధవ్,కర్నూలు జిల్లా ఎస్పీ
కోసిగి, న్యూస్ వెలుగు; కోసిగి సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ శుక్రవారం వార్షీక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు,నిందితుల అరెస్టు,కేసుల దర్యాప్తులు,వాటి పురోగతిపై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.ముఖ్యమైన కేసులు,పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ,నివారణ చర్యలు చేపట్టాలన్నారు.బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించి