
ముమ్మరంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజా పరిషత్ నిధులతో ఎంపిపి తనయుడు ఈసా ఆధ్వర్యంలో 6వ వార్డు ప్రధాన రహదారి నందు శ్రీ పేటే బసవేశ్వర స్వామి దేవాలయం నుండి శరబన్న ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా చేపట్టారు.దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తనయుడు కేంచప్ప,ఎంపిటిసిలు శివన్న,మల్లయ్య,రమేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నరు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda