Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

నేర సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేసిన జిల్లా ఎస్పి

నేర సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేసిన జిల్లా ఎస్పి

కర్నూలు జిల్లా:  అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవని  జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ హెచ్చరించారు.  ఈ సంధర్బంగా ... Read More

ఓటర్ల జాబితా తయారు చేయండి తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్

ఓటర్ల జాబితా తయారు చేయండి తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్

బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: నీటి సంఘాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని బండి ఆత్మకూరు తహసిల్దార్  ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు.శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు గ్రామ సర్వేయర్ ... Read More

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే  గ్రామసభలు: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామసభలు: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్

బండిఆత్మకూర్ న్యూస్ వెలుగు: భూ రీసర్వే సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ఏర్పాటు చేశామని బండి ఆత్మకూరు ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాకునూరు గ్రామంలో గ్రామ ... Read More

వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్స్చేంజ్ ఎస్సై బ్రహ్మయ్య

వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్స్చేంజ్ ఎస్సై బ్రహ్మయ్య

బండిఆత్మకూర్ న్యూస్ వెలుగు : బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్చేంజ్ ఎస్సై బ్రహ్మయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని సంత జూటూరు, ఈర్నపాడు బండి ... Read More

మినుము పంట ను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

మినుము పంట ను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

వైఎస్ఆర్ జిల్లా : ముద్దనూరు మండలం లోని యామవరం గ్రామంలో రైతులు సాగు చేసిన మినుము పంట ను పరిశీలించి నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి ... Read More

అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

కర్నూలు,అక్టోబర్ 25: పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకే అందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ... Read More

భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

టెక్కలి నియోజకవర్గం : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్రధాన వనరు పశువులేనని... రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం ... Read More