Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

రీ సర్వేలో దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల చేయాలి 

రీ సర్వేలో దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల చేయాలి 

సియంఓ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి ఫ్రీ హోల్డ్ భూముల ప్రక్రియపై జాగ్రత్తలు తీసుకోండి రెవెన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; రీ ... Read More

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే ..! ఉచిత ఇసుకను అక్రమంగా విక్రయిస్తే పీడీ యాక్ట్‌

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే ..! ఉచిత ఇసుకను అక్రమంగా విక్రయిస్తే పీడీ యాక్ట్‌

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగ కేబినెట్‌లో  తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పార్థసారధి, అనిత, నాదెండ్ల మనోహర్‌, ... Read More

రూ. 25 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

రూ. 25 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలి లో రూ 25 లక్షల తో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ... Read More

ఎర్రగుంట్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ఎర్రగుంట్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

రైతులు అధిక ఎరువుల వాడకం తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ బండి ఆత్మకూరు వెలుగు న్యూస్: రైతులు పంట పొలాలకు అధిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా ... Read More

స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలి

స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ ... Read More

లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలి నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు ... Read More

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

అమరావతి;  ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులకు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ... Read More