Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

 దెబ్బతిన్న పంటలు పరిశీలన

 దెబ్బతిన్న పంటలు పరిశీలన

హోళగుంద, న్యూస్, వెలుగు:మండల కేంద్రంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పత్తి,మిరప పంటలను మంగళవారం ఆలూరు వ్యవసాయ సంచాలకులు డాక్టర్ సునీత,కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ... Read More

కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. ... Read More

కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి

కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి

హోళగుంద, న్యూస్,వెలుగు: మండలంలో రైతులు పొలాల్లో విత్తిన పంటలు వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు.మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి.మరియు పంట పండించిన రైతుకు ... Read More

వరద బాధితులకు ఆర్ధిక  సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత

వరద బాధితులకు ఆర్ధిక సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత

అమరావతి : వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ. 1 కోటి విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ... Read More

శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు

శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు

● బైబై గణేశా అంటూ చిన్నారులు నినాదాలు ● డప్పువాయిద్యాలతో హోరెత్తిన నందికోలు ఆడిస్తూ గణేష్ మహరాజ్ కి జై హొళగుంద...రంగులు చెల్లుకున్న చిన్నారులు, యువత ● నిమర్జన ... Read More

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

అమరావతి : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు..అనంతరం కబేళా సెంటర్ ... Read More

ఈనెల 17 నుంచి “స్వచ్ఛతయే సేవ” కార్యక్రమం

ఈనెల 17 నుంచి “స్వచ్ఛతయే సేవ” కార్యక్రమం

కర్నూలు,న్యూస్ వెలుగు ; సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛతయే సేవ - 2024 కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ ... Read More