Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

మానవ అక్రమ రవాణా నిందితుడి ఇంట్లో  NIA సోదాలు

మానవ అక్రమ రవాణా నిందితుడి ఇంట్లో NIA సోదాలు

Delhi :   లావో మానవ అక్రమ రవాణా మరియు సైబర్ స్లేవరీ నెట్‌వర్క్‌ను నిర్మూలించే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తూ, దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో ఇటీవల అరెస్టయిన నిందితుడి ... Read More

దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

విజయవాడ, న్యూస్ వెలుగు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సరం లో మొట్టమొదటి సారిగా దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి శనివారం విజయవాడలోని ప్రఖ్యాత శ్రీ దుర్గామల్లేశ్వర ... Read More

రద్దీరోజులందు స్పర్శదర్శనంలో మార్పులు

రద్దీరోజులందు స్పర్శదర్శనంలో మార్పులు

న్యూస్ వెలుగు, శ్రీశైలం ; శ్రీశైలమహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగాను  సర్వదర్శన క్యూలైనులోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీరోజులందు శ్రీస్వామివారి స్పర్శదర్శన ... Read More

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ... Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్

హెల్ప్ లైన్ నంబర్ లాంచ్ చేసిన మంత్రి టీ.జీ భరత్ న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ... Read More

ప్రభుత్వ భూముల ఆక్రమన పై మండిపడిన : మమతా

ప్రభుత్వ భూముల ఆక్రమన పై మండిపడిన : మమతా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని నబన్నాలో ఈరోజు పరిపాలనా సమావేశం జరిగింది. వివిధ చోట్ల ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకోవడంపై ఆమె ఆవేదన ... Read More

నాణ్యమైన విద్యపై దృష్టి సారించాలి : గవర్నర్ హరిభౌ బాగ్డే

నాణ్యమైన విద్యపై దృష్టి సారించాలి : గవర్నర్ హరిభౌ బాగ్డే

రాజస్థాన్:  గవర్నర్ హరిభౌ బాగ్డే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విద్యార్థి విభాగాన్ని సంస్థలో వారి బాధ్యతలతో పాటు వారి మేధో సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి ... Read More