Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ కాన్ఫరెన్స్‌ను  ప్రారంభించిన అమిత్ షా

అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన అమిత్ షా

ఒడిశా:  భువనేశ్వర్‌లో జరుగుతున్న అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. మూడు రోజుల పాటు ... Read More

6 లక్షల మంది మహిళల కు ఉపాధి : కేంద్ర మంత్రి

6 లక్షల మంది మహిళల కు ఉపాధి : కేంద్ర మంత్రి

ఢిల్లీ : టెక్స్‌టైల్ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం గణనీయమైన వృద్ధిని సాధించిందని జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన ... Read More

రాష్ట్ర ప్రభుత్వానికి నోటిసులు జారీచేసిన : NHRC

రాష్ట్ర ప్రభుత్వానికి నోటిసులు జారీచేసిన : NHRC

నవంబర్ 27వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది. ... Read More

విదేశి జైళ్లలో భారతీయులు …!

విదేశి జైళ్లలో భారతీయులు …!

ఢిల్లీ :  211 మంది భారతీయ జాలర్లు పాకిస్థాన్ అదుపులో ఉన్నారని, శ్రీలంకలో 141 మంది, బంగ్లాదేశ్‌లో 95 మంది మత్స్యకారులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. 1,172 పడవలు ... Read More

దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి : కేంద్ర మంత్రి

దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి : కేంద్ర మంత్రి

ఢిల్లీ :   దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి దాదాపు 1:811గా ఉందని, ఇది డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణం 1:1000 కంటే మెరుగైనదని కేంద్ర  ప్రభుత్వం తెలియజేసింది. 13.86 లక్షలకు పైగా అల్లోపతి ... Read More

ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయ్ : కేంద్ర మంత్రి

ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయ్ : కేంద్ర మంత్రి

ఢిల్లీ : న్యాయవ్యవస్థలో దేశవ్యాప్తంగా 5,600కు పైగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో రెండు, హైకోర్టుల్లో 364, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో ఐదు వేలకు ... Read More

జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం

జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం

న్యూస్ వెలుగు, విజయవాడ; రాష్ట్రంలోని జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమకార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. శుక్రవారం  అమరావతి సచివాలయం ... Read More