Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
ఆస్తుల ఆక్రమణ వాస్తవమే : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
Delhi :దేశంలో దాదాపు 59 వేల వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు లోక్సభకు తెలిపారు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ల ... Read More
రైళ్లలో అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లను నిలిపివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు : కేంద్ర మంత్రి
ఢిల్లీ : రైళ్లలో అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లను నిలిపివేసే ఆలోచన రైల్వేశాఖకు లేదని ప్రభుత్వం బుదవారం లోక్సభకు తెలియజేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్రాతపూర్వక సమాధానంలో, ప్రస్తుత ఆర్థిక ... Read More
అంతర్జాతీయ పర్యాటక అభివ్రుద్ది కోసమే ఈ కార్యక్రమం : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
దేశీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈశాన్య ప్రాంతం యొక్క పర్యాటక అభివ్రుద్దికొసం వరల్డ్ హెరిటేజ్ సైట్ కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్లో కేంద్ర పర్యాటక ... Read More
G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న :జైశంకర్
INTERNET DESK : విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ నిన్న ఇటలీలోని ఫిగ్గీలో ఇండో-పసిఫిక్ భాగస్వాములతో G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించిన ఔట్రీచ్ సెషన్కు హాజరయ్యారు. ... Read More
బాల్య వివాహాలు లేని దేశంగా భారత్ : కేంద్ర మంత్రి
Delhi : కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి బుదవారం న్యూఢిల్లీలో బాల వివాహ ముక్త్ భారత్ అనే జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ... Read More
ఈవీఎంలు వద్దు.. అనుమానాలు వ్యక్తం చెసిన : మల్లికార్జున ఖర్గే
న్యూస్ వెలుగు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఓటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన అభిప్రాయాన్ని ... Read More
జిల్లాలో వేసవిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు; మంత్రి టి.జి.భరత్
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ కర్నూలు, న్యూస్ వెలుగు; రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ... Read More

